ETV Bharat / state

వరద బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల - latest news on flood victims

ప్రభుత్వం ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల చేసింది. ప్రతి కుటుంబానికీ రూ. 5 వేల చొప్పున అందించాలని కలెక్టర్లను ఆదేశించింది.

వరద బాధితులకు సాయం
author img

By

Published : Sep 11, 2019, 2:55 PM IST



ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున అందజేయాలని ఆదేశించింది. రెండు జిల్లాలకు రూ.10 కోట్ల 9 లక్షల నిధులు మంజూరయ్యాయి. తక్షణమే పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున అందజేయాలని ఆదేశించింది. రెండు జిల్లాలకు రూ.10 కోట్ల 9 లక్షల నిధులు మంజూరయ్యాయి. తక్షణమే పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి....గోదావరి వరద ఉద్ధృతికి.. నీట మునిగిన దేవీపట్నం

Intro:దుర్గా కు పోటెత్తిన జనం


Body:నెల్లూరు జిల్లా ఎస్ పేట వెలసియున్న శ్రీ కాజా నాయబ్ రసూల్ దర్గాకు జనాలు భారీగా పోటెత్తారు నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా వచ్చిన భక్తులు ఏఎస్ పేట దర్గా లోని శ్రీ నాయబ్ రసూల్ దర్గా ను సందర్శించు కొని వారి మొక్కులు తీర్చుకునే వెళుతున్నారు ఈ దర్గాకు మన రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ చెన్నై బెంగళూరు నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ దర్గాకు చేరుకొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు నాలుగు రోజుల పాటు జరగనున్న పండగ వచ్చే భక్తులు ఈ దర్గాకు కూడా వచ్చి వారి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు రాకను గమనించిన దర్గా యాజమాన్యం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నాలుగు రోజులపాటు ఈ భక్తుల రద్దీ ఇలాగే కొనసాగుతుందని దర్గా ప్రధాన పూజారి హఫీజ్ బాషా తెలిపారు


Conclusion:బైట్ హఫీజ్ బాషా దర్గా ప్రధాన పూజారి కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.