తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు కర్రసాము శిక్షణవైపు అడుగులేస్తున్నారు. ఇటీవల కడప, పిఠాపురం ప్రాంతాల్లో జాతీయ స్థాయి శీలంబం అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయిలోనూ బంగారు పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులు.
ఇదీ చూడండి