ETV Bharat / state

విధులకు హాజరు కాని పోలింగ్ సిబ్బంది.. షోకాజ్ నోటీసులు

author img

By

Published : Feb 13, 2021, 10:44 PM IST

తూర్ప గోదావరి జిల్లాలో పోలింగ్ విధులకు హాజరు కాని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం చెప్పాలంటూ 640 మందికి షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు.

east godavari collector fired on poling staff
విధులకు హాజరు కాని పోలింగ్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

తూర్పు గోదావరి జిల్లాలో సిబ్బంది ఎన్నికల విధులకు హాజరు కాకపోవడంపై జిల్లా కలెక్టర్ మురళీదర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా 640 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉద్యోగుల నుంచి దీనిపై వివరణ వచ్చాక.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తూర్పు గోదావరి జిల్లాలో సిబ్బంది ఎన్నికల విధులకు హాజరు కాకపోవడంపై జిల్లా కలెక్టర్ మురళీదర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా 640 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉద్యోగుల నుంచి దీనిపై వివరణ వచ్చాక.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండ:

కందరాడలో ప్రశాంతంగా రీపోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.