లాక్డౌన్ కారణంగా పేదలు, కూలీలు, చేతివృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో చేతి వృత్తులు, కులవృత్తులు, నాయి బ్రాహ్మణులు పనిలేక ఆవేదన చెందుతున్నారు. దాతలు అందించే సహాయంతోనే జీవనం సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పూట తిని మరో పూట పస్తులుంటున్నామని వాపోతున్నారు.
ఇవీ చదవండి: