తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో ఓ జింకపై కుక్కలు దాడి చేశాయి. ఇదీ గమనించిన స్థానికులు జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అదివారం ఉదయం జింకకు వైద్యం చేయించి మారేడుమిల్లి మండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఇవీ చదవండి:
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో ఓ జింకపై కుక్కలు దాడి చేశాయి. ఇదీ గమనించిన స్థానికులు జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అదివారం ఉదయం జింకకు వైద్యం చేయించి మారేడుమిల్లి మండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఇవీ చదవండి:
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో ఓ జింకపై కుక్కలు దాడి చేశాయి. ఇదీ గమనించిన స్థానికులు జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అదివారం ఉదయం జింకకు వైద్యం చేయించి మారేడుమిల్లి మండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఇవీ చదవండి: