ETV Bharat / state

జనావాసాల్లోకి వచ్చిన జింకపై కుక్కల దాడి

author img

By

Published : Apr 18, 2021, 6:37 PM IST

జనావాసాల్లోకి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగింది. అధికారులు జింకకు వైద్యం అందించి అడవిలో విడిచిపెట్టారు.

జింకను రక్షించిన స్థానికులు
జింకను రక్షించిన స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో ఓ జింకపై కుక్కలు దాడి చేశాయి. ఇదీ గమనించిన స్థానికులు జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అదివారం ఉదయం జింకకు వైద్యం చేయించి మారేడుమిల్లి మండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో ఓ జింకపై కుక్కలు దాడి చేశాయి. ఇదీ గమనించిన స్థానికులు జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అదివారం ఉదయం జింకకు వైద్యం చేయించి మారేడుమిల్లి మండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఇవీ చదవండి:

త్వరలోనే కోలుకుంటా.. కరోనా జాగ్రత్తలు మరువకండి: పవన్​ కల్యాణ్​

మోదీకి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.