ETV Bharat / state

రాజమహేంద్రవరంలో నిత్యావసర సరకుల పంపిణీ

author img

By

Published : May 30, 2020, 7:05 PM IST

ముఖ్యమంత్రిగా జగన్మోహన్​రెడ్డి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తైనా సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరంలో హిజ్రాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్న ఎంపీ
నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్న ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో... ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తైనా సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ హిజ్రాలకు, భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్​డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నపేద ప్రజలకు సరకులను అందించడం సంతోషంగా ఉందన్నారు.

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో... ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తైనా సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ హిజ్రాలకు, భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. లాక్​డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నపేద ప్రజలకు సరకులను అందించడం సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:పాడి రైతులకు బీమా కార్డులు పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.