ETV Bharat / state

సురుచి ఫుడ్స్ సహకారంతో నిత్యావసరాలు పంపిణీ - నిత్యావసరాలు పంపిణీ చేసిన సివిల్ కోర్టు జడ్జ్​ అమర రంగీశ్వరరావు వార్తలు

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో... సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సహకారంతో ఆలమూరు సివిల్ కోర్టు జడ్జి​ అమర రంగీశ్వరరావు పేద ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. రూరల్ ఎస్ఐ దొరరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... జడ్జి​ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Distributing essentials to poor people
సురుచి ఫుడ్స్ సహకారం సివిల్ కోర్టు జడ్జ్ నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 3, 2020, 7:08 PM IST

విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి విధి నిర్వహణ సాగిస్తున్న పోలీస్, మెడికల్, శానిటరీ, మీడియా సేవలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని... ఆలమూరు సివిల్ కోర్టు జడ్జి​ అమర రంగీశ్వరరావు సూచించారు. మండపేట మండలం తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సహకారంతో రూరల్ ఎస్ఐ దొరరాజు ఆధ్వర్యంలో ఆలమూరు సివిల్ కోర్టు జడ్జి అమర రంగీశ్వరరావు పేద ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి విధి నిర్వహణ సాగిస్తున్న పోలీస్, మెడికల్, శానిటరీ, మీడియా సేవలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని... ఆలమూరు సివిల్ కోర్టు జడ్జి​ అమర రంగీశ్వరరావు సూచించారు. మండపేట మండలం తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సహకారంతో రూరల్ ఎస్ఐ దొరరాజు ఆధ్వర్యంలో ఆలమూరు సివిల్ కోర్టు జడ్జి అమర రంగీశ్వరరావు పేద ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

ఇవీ చూడండి..

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు చేరిన మత్స్యకారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.