ETV Bharat / state

'ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి' - కాకినాడ వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.

cpm dharna at west godavari collectrate
దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
author img

By

Published : Jul 25, 2020, 11:02 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులు జరిగిన వ్యక్తులకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడితో ఎస్సీలపై దాడులు అరికట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులు జరిగిన వ్యక్తులకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడితో ఎస్సీలపై దాడులు అరికట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి ఇళ్ల స్థలాలను పరిశీలించిన అమలాపురం ఆర్డీవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.