తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులు జరిగిన వ్యక్తులకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడితో ఎస్సీలపై దాడులు అరికట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి ఇళ్ల స్థలాలను పరిశీలించిన అమలాపురం ఆర్డీవో