ETV Bharat / state

తునిలో 100 దాటిన కరోనా కేసులు

author img

By

Published : Jul 27, 2020, 7:55 AM IST

తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 106 కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తయ్యారు. కంటైన్మెంట్ జోన్లలో పహార కాస్తున్నారు.

corona cases in east godavari dst are increasing
corona cases in east godavari dst are increasing

తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ పట్టణ పరిధిలోనే కరోనా కేసులు 106కు చేరాయి. పట్టణంలో 30 వార్డుల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడంతో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు. అయినా అనేకమంది బయట తిరుగుతుండటంతో పోలీసులు చర్యలు చేపట్టి అవగాహన కల్పిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ పట్టణ పరిధిలోనే కరోనా కేసులు 106కు చేరాయి. పట్టణంలో 30 వార్డుల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడంతో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు. అయినా అనేకమంది బయట తిరుగుతుండటంతో పోలీసులు చర్యలు చేపట్టి అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి
లక్షకు చేరువలో కరోనా కేసులు... వెయ్యికిపైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.