ETV Bharat / state

పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్​ నాయకుల ధర్నా - east godavari district congress latest news

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా కాంగ్రెస్​ కమిటీ నాయకులు నిరసనకు దిగారు. పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలను కేంద్రం తక్షణం తగ్గించాలని డిమాండ్​ చేశారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు

congress protest on petrol diesel hike and given letter to kakinada
కాకినాడలో చమురు ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్​ నాయకులు ధర్నా
author img

By

Published : Jun 30, 2020, 1:15 AM IST

పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను తక్షణం తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేసింది. సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 2014 నుంచి ఇప్పటివరకూ సామాన్యులపై భారాలు పడుతున్నాయే తప్ప ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ముడిసరుకు బ్యారల్​ ధరలు రెండురెట్లు తగ్గితే... పెట్రోలు ధరలు ఎలా పెంచారంటూ ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలను తక్షణం తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేసింది. సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 2014 నుంచి ఇప్పటివరకూ సామాన్యులపై భారాలు పడుతున్నాయే తప్ప ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ముడిసరుకు బ్యారల్​ ధరలు రెండురెట్లు తగ్గితే... పెట్రోలు ధరలు ఎలా పెంచారంటూ ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.