ETV Bharat / state

షార్ట్ సర్క్యూట్​తో కారు దగ్ధం....ప్రయాణికులు క్షేమం

author img

By

Published : Nov 29, 2019, 12:44 AM IST

షార్టు సర్క్యూట్ కారణంగా కారులో మంటలు వ్యాపించి దగ్దమైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైటు కళాశాల వద్ద జరిగింది.

షార్ట్ సర్క్యూట్​తో కారు దగ్దం....ప్రయాణికులు క్షేమం
షార్ట్ సర్క్యూట్​తో కారు దగ్దం....ప్రయాణికులు క్షేమం
షార్ట్ సర్క్యూట్​తో కారు దగ్దం....ప్రయాణికులు క్షేమం

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం గైట్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై కారులో మంటలు వ్యాపించి దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇదీ జరిగింది.

నర్సీపట్నం అడ్డరోడ్డుకు చెందిన ఆర్ శ్రీను అతని కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా....జాతీయ రహదారిపై ఆటోనగర్ వచ్చే సరికి కారులోంచి వాసన రావడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీను ... డ్రైవర్​ను హెచ్చరించడంతో కారులో ఉన్న అందరు దిగిపోయారు. వెంటనే వాహనంలోంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో 5 వేల నగదు కారుకు సంబంధించిన పత్రాలు కాలిపోయాయని తెలిపారు.

ఇవీ చదవండి

రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్​తో కారు దగ్దం....ప్రయాణికులు క్షేమం

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం గైట్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై కారులో మంటలు వ్యాపించి దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఇదీ జరిగింది.

నర్సీపట్నం అడ్డరోడ్డుకు చెందిన ఆర్ శ్రీను అతని కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా....జాతీయ రహదారిపై ఆటోనగర్ వచ్చే సరికి కారులోంచి వాసన రావడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీను ... డ్రైవర్​ను హెచ్చరించడంతో కారులో ఉన్న అందరు దిగిపోయారు. వెంటనే వాహనంలోంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో 5 వేల నగదు కారుకు సంబంధించిన పత్రాలు కాలిపోయాయని తెలిపారు.

ఇవీ చదవండి

రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

Intro:AP_RJY_87_28_Car_Fair_AV_AP10023

ETV BHARAT ; SATYANARAYANA(RJY CITY)

NOTE విజువల్స్ ను రిపోర్టర్ యాప్ లో పంపించాము .

(. ) తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం గైట్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై కారు నుండి మంటలు వ్యాపించే పూర్తిగా కారు దగ్ధమైంది. కారులో ఉన్న ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సురక్షితం ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. బాధితుడు సాయి కుమార్ ఆర్ శ్రీనివాసు పూర్తి వివరాలు మేరకు నర్సీపట్నం అడ్డరోడ్డు కు చెందిన ఆర్ శ్రీను అతని కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరానికి శుభకార్యం బయలుదేరారు తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై ఆటోనగర్ వచ్చే సరికి కారులోంచి వాసన రావడం ప్రారంభమైంది. అయినా గైట్ కళాశాల వరకు వచ్చారు అప్పటికే తరువాత మరింత ఎక్కువగా పంపించింది. ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీను హెచ్చరించడంతో కారులో ఉన్న ఐదుగురు వెంటనే దిగిపోయారు . వెంటనే కారులో నుంచి మంటలు చెలరేగాయి. రాజమహేంద్రవరం నుంచి అగ్నిమాపక దళం వచ్చి కారు లోపలికి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో 5 వేల నగదు కారుకు సంబంధించిన పత్రాలు కారిపోయాయిని సాయి కుమార్ తెలిపారు. ఘటనా స్థలానికి రాజానగరం సిఐ సుభాష్ ,ఎస్ఐ శివ నాగబాబు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

( )


Body:AP_RJY_87_28_Car_Fair_AV_AP10023


Conclusion:AP_RJY_87_28_Car_Fair_AV_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.