ETV Bharat / state

ఆ మూడు మృతదేహాల మాటేంటి?

గోదావరిలో బోటు ప్రమాదం జరిగి 12 రోజులు గడిచినా ఇప్పటికీ మిగిలిన వారి జాడ తెలియలేదు. కనీసం ఆసుపత్రిలో ఉన్న మూడు మృతదేహాల గురించి ఏ విషయం తేల్చటం లేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Sep 25, 2019, 6:08 PM IST

ఆ మూడు మృతదేహాల మాటేంటి?
ఆ మూడు మృతదేహాల మాటేంటి?

తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునిగి 12 రోజులైనా ఇంకా 15 మంది ఆచూకీ లభ్యం కాలేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మూడు మృతదేహాలు ఉన్నాయి. కానీ అవి బోటు ప్రమాదానికి సంబంధించినవా..కాదా అనేది తేలడం లేదు. మరోవైపు కచ్చులూరు వద్ద కుండపోతగా వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. బోటు వెలికితీసే ప్రయత్నాలు చేయకపోవటంతో.. తమ వారి జాడ ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ మూడు మృతదేహాల మాటేంటి?

తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునిగి 12 రోజులైనా ఇంకా 15 మంది ఆచూకీ లభ్యం కాలేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మూడు మృతదేహాలు ఉన్నాయి. కానీ అవి బోటు ప్రమాదానికి సంబంధించినవా..కాదా అనేది తేలడం లేదు. మరోవైపు కచ్చులూరు వద్ద కుండపోతగా వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలు నిలిచిపోయాయి. బోటు వెలికితీసే ప్రయత్నాలు చేయకపోవటంతో.. తమ వారి జాడ ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

కుప్పంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు... 60 బైకులు సీజ్

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశ్రాంత అటెండర్ మునస్వామి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మధ్యాహ్నం పుత్తూరు లో జరిగింది అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 1984లో కళాశాలలో స్కావెంజర్ గా పార్ట్ టైం కింద విధుల్లో చేరారు అయితే అనంతరం అతనికి ప్రమోషన్ కింద అటెండర్గా అవకాశం కల్పించారు అందులో సాంకేతిక సమస్యలు ఉండడంతో ఆర్జెడి అధికారులు అందుకు సంబంధించిన రికార్డులు పెండింగ్లో పెట్టారు ఈ నేపథ్యంలో 2015లో అతను పదవీ విరమణ చేశారు అప్పటి నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు


Body:నగరి


Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.