ETV Bharat / state

తితిదే తీరుపై ధర్మవరంలో భాజపా నేతల దీక్ష - తితిదే ఆస్తుల అమ్మకం తాజా న్యూస్

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నియోజకవర్గం జనసేన ఇన్​ఛార్జ్​ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో నేతలు నిరసన చేశారు. తితిదే ఆస్తుల అమ్మకానికి చేసిన ప్రతిపాదనను తప్పుబట్టారు.

తితిదే ఆస్తుల విక్రయాన్ని ఖండిస్తూ ధర్మవరంలో నిరాహార దీక్ష
తితిదే ఆస్తుల విక్రయాన్ని ఖండిస్తూ ధర్మవరంలో నిరాహార దీక్ష
author img

By

Published : May 27, 2020, 9:56 AM IST

తితిదే ఆస్తుల విక్రయానికి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో భాజపా నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైకాపా పాలన ఉందని ఆరోపించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్​ఛార్జ్​ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్వామివారికి భక్తులు మొక్కుబడిగా ఇచ్చే ఆస్తిని కాపాడలేకపోయిన పాలకమండలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తితిదే ఆస్తుల విక్రయానికి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో భాజపా నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైకాపా పాలన ఉందని ఆరోపించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్​ఛార్జ్​ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్వామివారికి భక్తులు మొక్కుబడిగా ఇచ్చే ఆస్తిని కాపాడలేకపోయిన పాలకమండలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.