ETV Bharat / state

కాకినాడలో బైక్​ ర్యాలీ.. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు - కాకినాడ తాజా వార్తలు

ఏప్రిల్ 14న గుంటూరులో నిర్వహించే జై భీమ్ సమరభేరి బహరంగ సభను జయప్రదం చేయాలంటూ... కాకినాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై భీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.

bike rally in kakinada
కాకినాడలో బైక్​ ర్యాలీ
author img

By

Published : Mar 28, 2021, 5:41 PM IST

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.