తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవులో మత్స్యకారులకు భారీ చేప లభించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆరడుగుల పొడవు, ఎనభై కిలోల పైనే బరువున్న టూనా జాతికి చెందిన చేప దొరిక వలకు చిక్కింది.
చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. ఆ చేపను అమ్మేందుకు బహిరంగ వేలం నిర్వహించగా.. ఓ వ్యాపారి 8,500 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు. చాలా కాలం తర్వాత ఇంత భారీ చేప తమ వలకు చిక్కిందంటూ.. మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: