ETV Bharat / state

'మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు' - తూర్పు గోదావరి మహిళా దినోత్సవం వార్తలు

మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ, దేశ ప్రతిష్టను మరింత పెంచుతున్నారని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు జ్యుడీషియల్​ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వి. గోపాలకృష్ణ అన్నారు.

bar association on womens day
bar association on womens day
author img

By

Published : Mar 8, 2021, 8:05 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు జ్యుడీషియల్​ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ మహిళా న్యాయవాదులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో మహిళలు ముందజ వేస్తున్నారని బుగతా శివ అన్నారు. మహిళలను సన్మానించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు జ్యుడీషియల్​ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ మహిళా న్యాయవాదులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో మహిళలు ముందజ వేస్తున్నారని బుగతా శివ అన్నారు. మహిళలను సన్మానించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు అమ్మేస్తాం.. రామాయపట్నం పోర్టుకు డబ్బులివ్వలేం: కేంద్రం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.