ETV Bharat / state

'అందరూ వినండి.. సామాజిక దూరం పాటించండి'

author img

By

Published : Apr 3, 2020, 12:06 PM IST

కరోనా వైరస్​ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని అధికారులు అన్ని విధాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని తుని మార్కెట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అధిక సంఖ్యలో వస్తున్న ప్రజలు సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారి కోసం ఆయా ప్రాంతాల్లో మైక్​ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

కరోనా వైరస్​పై మార్కెట్లలో ప్రజలకు అహగాహన
కరోనా వైరస్​పై మార్కెట్లలో ప్రజలకు అహగాహన
కరోనా వైరస్​పై మార్కెట్లలో ప్రజలకు అహగాహన

కరోనా నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు సడలింపు ఇస్తున్న సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్​కు వస్తున్నారు. వారిలో కొందరు ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా.. ఆయా ప్రాంతాల్లో మైక్​ల ద్వారా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్​లో అన్ని ప్రాంతాలు తిరుగుతూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

కరోనా వైరస్​పై మార్కెట్లలో ప్రజలకు అహగాహన

కరోనా నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు సడలింపు ఇస్తున్న సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్​కు వస్తున్నారు. వారిలో కొందరు ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా.. ఆయా ప్రాంతాల్లో మైక్​ల ద్వారా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్​లో అన్ని ప్రాంతాలు తిరుగుతూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

నిత్యావసరాలు అందించేందుకు ముందుకొస్తున్న దాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.