ETV Bharat / state

యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన.. వాలంటీర్లతో వైకాపా నేతల సంచారం!

author img

By

Published : Feb 2, 2021, 2:09 PM IST

స్థానిక ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కొందరు వాలంటీర్లు వైకాపా నాయకులతో తిరగటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వైఖరి.. ఎన్నికల కమిషన్ అదేశాలకు విరుద్దమని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

వైరల్ అయిన వీడియో
వైరల్ అయిన వీడియో
యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వాలంటీర్లతో పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైకాపా నాయకులు తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్ సొమ్ములను అందిస్తుంది.

ప్రస్తుత ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు ఒక్కరే వెళ్లి సొమ్ములు ఇవ్వాల్సి ఉండగా రావులపాలెంలోని పలు ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు వారి వెంట వెళ్లారు. వీరు వెళ్ళిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పెట్టారు.

ఇదీ చదవండి:

'ఫిర్యాదు చేసినవాళ్లు గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు'

యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వాలంటీర్లతో పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైకాపా నాయకులు తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్ సొమ్ములను అందిస్తుంది.

ప్రస్తుత ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు ఒక్కరే వెళ్లి సొమ్ములు ఇవ్వాల్సి ఉండగా రావులపాలెంలోని పలు ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు వారి వెంట వెళ్లారు. వీరు వెళ్ళిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పెట్టారు.

ఇదీ చదవండి:

'ఫిర్యాదు చేసినవాళ్లు గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.