ETV Bharat / state

చేపల వేటపై నిషేధం.. ఒడ్డుకు చేరిన మర పడవలు - వేట నిషేధంతో ఒడ్డుకు చేరిన మర పడవలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలోని నాలుగు నియోజకవర్గాల్లోని మత్స్యకారులు వేటను ఆపేశారు. సూమారు పదివేల కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి.

వేట నిషేధంతో ఒడ్డుకు చేరిన మర పడవలు
author img

By

Published : Apr 26, 2019, 9:01 PM IST

వేట నిషేధంతో ఒడ్డుకు చేరిన మర పడవలు

దేశవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుండి 61 రోజులపాటు సముద్రంలో మర పడవలు, బోట్లు, ఇంజిన్ నావలతో సముద్ర సంపదను వేటాడటంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు పది వేల కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. మత్స్యకారులు ఎక్కువగా నివాసం ఉండే బైరవపాలెం, బలుసుతిప్ప తీరంలో బోట్లు ఒడ్డున చేర్చి మరమ్మతులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం గత ఏడాది అందకపోవడంతో... ఈ ఏడాదైనా వస్తాయన్న ఆశతో మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు.

వేట నిషేధంతో ఒడ్డుకు చేరిన మర పడవలు

దేశవ్యాప్తంగా ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుండి 61 రోజులపాటు సముద్రంలో మర పడవలు, బోట్లు, ఇంజిన్ నావలతో సముద్ర సంపదను వేటాడటంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారు పది వేల కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. మత్స్యకారులు ఎక్కువగా నివాసం ఉండే బైరవపాలెం, బలుసుతిప్ప తీరంలో బోట్లు ఒడ్డున చేర్చి మరమ్మతులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం గత ఏడాది అందకపోవడంతో... ఈ ఏడాదైనా వస్తాయన్న ఆశతో మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి

పోలవరం నిర్వాసితుల ఆందోళన

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట సామాజిక ఆస్పత్రిలో లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్దారులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కింద అ వైద్యసేవలు అందించడానికి వీలుగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు


Body:కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉండేవిధంగా ఈ ప్రత్యేక వార్డులో కంపార్ట్మెంట్ మాదిరిగా ఒక్క రోజుకి ఒక రూమ్ కేటాయించే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ వార్డులో ప్రత్యేక కాలేజ్ కిటికీలకు మెసెంజర్ లో ఫ్లోరింగ్ టైల్స్ సీలింగ్ వంటి ఇ ఏర్పాట్లు చేశారు


Conclusion:ఆసుపత్రిలో లో జనరల్ సర్జరీ గైనకాలజీ చిన్న పిల్లల వైద్య నిపుణులు మతం వైద్యులు ఉన్నారని వీరంతా అత్యంత నిపుణులని ఈ అవకాశాన్ని ఎస్ కోట ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు ఉపయోగించుకోవాలని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ త్రినాథరావు కోరారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.