ETV Bharat / state

థీం పార్కు పనులు పరిశీలించిన మంత్రి కన్నబాబు - యుద్దవిమానాన్ని సందర్శించిన మంత్రి కన్నబాబు

కాకినాడ బీచ్​లో థీం పార్కు పనులను మంత్రి కన్నబాబు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన యుద్ధ విమాన ప్రదేశాన్ని సందర్శించారు.

కాకినాడ బీచ్​లో యుద్ధవిమానం ఏర్పాటు
author img

By

Published : Nov 23, 2019, 3:45 PM IST

థీం పార్కు పనులు పరిశీలించిన మంత్రి కన్నబాబు

కాకినాడ సూర్యారావుపేట బీచ్​లో థీం పార్కు పనులను వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పరిశీలించారు. రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న పార్కులో ఏర్పాటు చేసిన... హెచ్-232 యుద్ధవిమానాన్ని సందర్శించారు. అలాగే మిగ్​-27 యుద్ధ విమానంతో పాటు కొన్ని కళాకృతులూ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కాకినాడ బీచ్​కు భారీగా సందర్శుకుల వచ్చి ఉల్లాసంగా గడిపేలా... తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

థీం పార్కు పనులు పరిశీలించిన మంత్రి కన్నబాబు

కాకినాడ సూర్యారావుపేట బీచ్​లో థీం పార్కు పనులను వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పరిశీలించారు. రూ.కోటి వ్యయంతో నిర్మిస్తున్న పార్కులో ఏర్పాటు చేసిన... హెచ్-232 యుద్ధవిమానాన్ని సందర్శించారు. అలాగే మిగ్​-27 యుద్ధ విమానంతో పాటు కొన్ని కళాకృతులూ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కాకినాడ బీచ్​కు భారీగా సందర్శుకుల వచ్చి ఉల్లాసంగా గడిపేలా... తీర ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

'భరోసా'కు మిగిలింది 3 రోజులే.. రైతులూ త్వరపడండి: కన్నబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.