ETV Bharat / state

త్రివేణి సంగమ తీరాన విశ్వేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ

author img

By

Published : Nov 16, 2020, 9:34 PM IST

తూర్పు గోదావరి జిల్లాలోని ఉత్తరవాహిని త్రివేణి సంగమం ఒడ్డున.. పరమశివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ ఆవిష్కరించారు.

statue of Lord Shiva was unveiled  in confluence of the Uttaravahini Triveni
త్రివేణి సంగమ తీరాన విశ్వేశ్వరుని విగ్రహా ఆవిష్కరణ

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తరవాహిని త్రివేణి సంగమం, గోదావరి తీరాన విశ్వేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్.. విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తరవాహిని త్రివేణి సంగమం, గోదావరి తీరాన విశ్వేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్.. విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.