ETV Bharat / state

మా అన్నయ్య ఆచూకీ తెలపండి..సారూ..! - boat accident victims sufferings

తూర్పుగోదావరి జిల్లా బోటు ప్రమాదంలో ఆచూకీ గల్లంతైన నాగార్జున సాగర్ కు చెందిన సురభి రవీందర్ కోసం, తమ్ముడు మహేశ్ పడుతున్న ఆరాటం కంటతడిపెట్టిస్తోంది. కనిపించిన ప్రతి అధికారికి, తన అన్న ఫొటో చూపిస్తూ, తన అన్నయ్య కనిపించాడా సార్..అంటూ, దీనంగా వేడుకుంటున్నాడు.

మా అన్న ఆచూకీ తెలపండి... సారూ...?
author img

By

Published : Sep 17, 2019, 3:54 PM IST

మా అన్న ఆచూకీ తెలపండి... సారూ...?

బోటు ప్రమాదంలో కనిపించకుండా పోయిన అన్న కోసం తమ్ముడు పడుతున్న ఆరాటం కంటతడిపెట్టిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హాలియా గ్రామానికి చెందిన సురభి రవీందర్ గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతు అయ్యాడు. రవీందర్ తో పాటు వెళ్లిన మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా, తన అన్న ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియడం లేదని తమ్ముడు మహేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనిపించిన ప్రతి అధికారిని, పోలీసులకు తన అన్న ఫొటో చూపిస్తూ, అన్నయ్య ఆచూకీ చెప్పండి సార్..అంటూ, దీనంగా వేడుకుంటున్నాడు.

కొలువు ఆనందం నిలవకుండానే...

ఇటీవల తన అన్న సురభి రవీందర్​కు తెలంగాణ పోలీస్ హౌసింగ్ అవుట్​సోర్సింగ్ లో ఏఈగా ఉద్యోగం వచ్చిందని... కుటుంబమంతా ఎంతో సంతోషించామని మహేష్​ తెలిపాడు. ఇంతలోనే ఇలా కావడం వల్ల కుటుంబమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయామంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇదీ చూడండి : బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు

మా అన్న ఆచూకీ తెలపండి... సారూ...?

బోటు ప్రమాదంలో కనిపించకుండా పోయిన అన్న కోసం తమ్ముడు పడుతున్న ఆరాటం కంటతడిపెట్టిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హాలియా గ్రామానికి చెందిన సురభి రవీందర్ గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతు అయ్యాడు. రవీందర్ తో పాటు వెళ్లిన మిగిలిన నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరగా, తన అన్న ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియడం లేదని తమ్ముడు మహేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనిపించిన ప్రతి అధికారిని, పోలీసులకు తన అన్న ఫొటో చూపిస్తూ, అన్నయ్య ఆచూకీ చెప్పండి సార్..అంటూ, దీనంగా వేడుకుంటున్నాడు.

కొలువు ఆనందం నిలవకుండానే...

ఇటీవల తన అన్న సురభి రవీందర్​కు తెలంగాణ పోలీస్ హౌసింగ్ అవుట్​సోర్సింగ్ లో ఏఈగా ఉద్యోగం వచ్చిందని... కుటుంబమంతా ఎంతో సంతోషించామని మహేష్​ తెలిపాడు. ఇంతలోనే ఇలా కావడం వల్ల కుటుంబమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయామంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇదీ చూడండి : బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు

Intro:AP_RJY_98_17_ANNA_KOSAM_THAMMUDU_RODHANA_AVB_AP10166
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో తన అన్నతో పాటు వెళ్లిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు అని తన అన్న సురభి రవీందర్ ఆచూకీ మాత్రం లభించలేదని తమ్ముడు మహేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద తన అన్న జాడ కోసం పోలీస్ అధికారులను అడుగుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని తన అన్న ఆచూకీ తెలిసేలా చేయాలని వేడుకుంటున్నాడు. నల్గొండ జిల్లా ,నాగార్జునసాగర్ నియోజకవర్గం, హాలియా గ్రామమని ఇటీవల తన అన్నకు తెలంగాణ పోలీస్ హౌసింగ్ అవుట్సోర్సింగ్ లో ఏఈగా ఉద్యోగం వచ్చిందని, కుటుంబమంతా ఎంతో సంతోషించారని ఇంతలోనే అన్న ఇలా అవడం కుటుంబమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయా మన్నాడు.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.