ETV Bharat / state

60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు - 60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

తూర్పుగోదావరి జిల్లాలో 60 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ హుస్సేన్ బాషా చెప్పారు.

60 years old lady rape case acused arrest
60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
author img

By

Published : Dec 4, 2019, 3:02 PM IST

60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన 60 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కేశనకుర్తి నాగబాబు వరసకు పెద్దమ్మ అయిన మహిళపై అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎస్పీ హుస్సేన్ బాషా తెలిపారు. అనంతరం ఆమెను హత్య చేసి తప్పించుకునేందుకు ఇల్లంతా కారం చల్లినట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్న 78 వేల 900 రూపాయలు, వెండి ఉంగరాన్ని దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. నిందితుణ్ని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు.

60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన 60 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కేశనకుర్తి నాగబాబు వరసకు పెద్దమ్మ అయిన మహిళపై అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎస్పీ హుస్సేన్ బాషా తెలిపారు. అనంతరం ఆమెను హత్య చేసి తప్పించుకునేందుకు ఇల్లంతా కారం చల్లినట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్న 78 వేల 900 రూపాయలు, వెండి ఉంగరాన్ని దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. నిందితుణ్ని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండి:

భార్యపై స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం

Intro:ap_rjy_36_04_rape_murder_arest_avb_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:అత్యాచారం హత్య కేసులో నిందితుడు అరెస్ట్


Conclusion:కుటుంబ బంధం బంధుత్వం మరిచి మృగంలా ప్రవర్తించాడు ..తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన 60 ఏళ్ల మహిళ అత్యాచారం హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. అమలాపురం డి.ఎస్.పి షేక్ హుస్సేన్ భాష ఐ.పోలవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నేర క్రమాన్ని వివరించారు .. మద్యం మత్తులో వరుసకు పెద్దమ్మ అయ్యే 60 ఏళ్ల కేసునకుర్తి నాగమణి ని పొరుగున ఉండే 31 ఏళ్ల కేశన కుర్తి నాగబాబు అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ప్రవేశించి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి తప్పించుకునేందుకు ఇల్లంతా కారం చల్లి నట్లు ఎస్పీ తెలిపారు.. ఇంట్లో ఉన్న 78,900 నగదు వెండి ఉంగరం దొంగిలించగా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు.. గతంలోనూ ఇతనిపై కేసులు ఉన్నాయని జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు.. తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారు అని చెప్పిగా అది వాస్తవం కాదన్నారు.. నిందితుడిని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.