ETV Bharat / state

దొరకని జషిత్ ఆచూకీ...ఆందోళనలో కుటుంబం

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు

author img

By

Published : Jul 24, 2019, 9:49 AM IST

జషిత్

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కన్నబిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. నిండుగర్భిణీగా ఉన్న జషిత్‌ తల్లి.. కన్నకొడుకు ఆచూకీ కోసం తల్లడిల్లుతోంది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

జషిత్​ అపహరణపై మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన నాలుగేళ్ల బాలుడు జషిత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటివరకూ కిడ్నాపర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కన్నబిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. నిండుగర్భిణీగా ఉన్న జషిత్‌ తల్లి.. కన్నకొడుకు ఆచూకీ కోసం తల్లడిల్లుతోంది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

జషిత్​ అపహరణపై మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

ఇదీ చదవండి

ఆస్ట్రేలియాను ఆశ్చర్యపరిచిన చంద్రయాన్​-2..!

Chittoor (AP), July 24 (ANI): A car hit Tamil Nadu RTC bus yesterday late night. The mishap took place at Kanna Metta area near Nagari town in Andhara Pradesh's Chittoor. Four persons died and two got severely injured. The injured have been shifted to nearby hospital at Nagari. The police identified the deceased as from Tamil Nadu.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.