ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో యడ్యూరప్ప

తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

author img

By

Published : May 4, 2019, 10:02 AM IST

యడ్యూరప్ప
శ్రీవారి సేవలో యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

శ్రీవారి సేవలో యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యుడ్యూరప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఇది కూడా చదవండి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

కత్తెర పురుగు వలన నష్టపోయిన మొక్క జొన్న దిగుబడులు


Body:కత్తెర పురుగు వలన నష్టపోయిన మొక్క జొన్న దిగుబడులు


Conclusion:కత్తెర పురుగు వలన నష్టపోయిన మొక్క జొన్న దిగుబడులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.