ETV Bharat / state

వరద ఉద్ధృతి చూడటానికి వెళ్లిన మహిళ మృతి - చిత్తూరు జిల్లాలో మహిళ మృతి

వరద ఉద్ధృతి చూడటానికి వెళ్లి కుశస్థలి నదిలో ప్రమాదవశాత్తూ పడిపోయిన మహిళ చనిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పంలో జరిగింది.

woman who went to watch the flood calm died
వరద ఉధృతి చూడటానికి వెళ్లిన మహిళ మృతి
author img

By

Published : Dec 4, 2020, 1:57 PM IST

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం వద్ద ఓ మహిళ కుశస్థలి నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. వరద ఉద్ధృతి చూడటానికి.. వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మృతురాలిని వాళ్లలార్ కాలనీకి చెందిన దేశయాప్పన్ భార్య విజయగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం వద్ద ఓ మహిళ కుశస్థలి నదిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. వరద ఉద్ధృతి చూడటానికి.. వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మృతురాలిని వాళ్లలార్ కాలనీకి చెందిన దేశయాప్పన్ భార్య విజయగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

పేర్ని నానిపై దాడి కేసు: కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.