ETV Bharat / state

శ్రీవారి సేవలో కేంద్ర సహాయ మంత్రి

తిరుమల తిరుపతి దేవస్థానంలో కేంద్ర సహాయ మంత్రి సందర్శించారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

author img

By

Published : Jul 27, 2019, 8:30 PM IST

తిరుమల

తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి దెబోశ్రీ చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకార సేవ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి దెబోశ్రీ చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దర్శించుకున్నారు. సహస్ర దీపాలంకార సేవ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండీ... తితిదే సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన బాలుడి వేలు

Intro:అనంతపురం నగర శివార్లలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో శనివారం ఉదయం ఆరుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు తెల్లవారుజామున ఐదు గంటలకే పాఠశాల హాస్టల్ గది నుంచి విద్యార్థులు వెళ్లిపోవడం కలకలం రేపింది పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పిల్లల కోసం వారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ లో పుట్టపర్తి నుంచి బస్సు లో దొరికిన ఆరుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు ధర్మవరం చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు పట్టణ సీఐ asrarbasha సమక్షంలో పిల్లలను అప్పగించారు పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధించడం నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో పాఠశాల నుంచి వెళ్లిపోయినట్లు విద్యార్థులు తల్లిదండ్రులతో చెప్పారు


Body:విద్యార్థులు అదృశ్యం


Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.