ETV Bharat / state

పేదలకు ఇళ్లు కట్టించడంలో రాష్ట్రం మొదటి స్థానం: రోజా

author img

By

Published : Jul 30, 2021, 11:25 AM IST

తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు రోజా, కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివానంద రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Vips_At_Darshan
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
పేదలకు ఇళ్లు కట్టించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది

తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు రోజా, కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివానంద రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

పేదలకు ఇళ్లు కట్టించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజలు ఇళ్లు కట్టుకుంటుంటే మైనింగ్ జరుగుతుందని తెదేపా అలజడి సృష్టిస్తోందని రోజా ఆరోపించారు. మూడో దశ కరోనా హెచ్చరికలు వస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని రోజా సూచించారు.

ఇది చదవండి:

బాలికపై 6 నెలల పాటు సామూహిక అత్యాచారం

పేదలకు ఇళ్లు కట్టించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది

తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు రోజా, కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శివానంద రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

పేదలకు ఇళ్లు కట్టించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజలు ఇళ్లు కట్టుకుంటుంటే మైనింగ్ జరుగుతుందని తెదేపా అలజడి సృష్టిస్తోందని రోజా ఆరోపించారు. మూడో దశ కరోనా హెచ్చరికలు వస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని రోజా సూచించారు.

ఇది చదవండి:

బాలికపై 6 నెలల పాటు సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.