ETV Bharat / state

తితిదే దిల్లీ కార్యాలయంలో విజిలెన్స్ విచారణ - తితిదే వార్తలు

తితిదే దిల్లీ కార్యాలయంలో రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. ప్రాథమికంగా రూ. 4 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

vigilance raids on ttd office at delhi
author img

By

Published : Oct 17, 2019, 9:05 AM IST

దిల్లీ తితిదేలో అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణ

దిల్లీ తితిదేలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. మూడు రోజులుగా చేసిన దర్యాప్తులో.. 4 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. స్వామి వారికి అలంకరించే పూల మాలలు, అమ్మవారికి సమర్పించే చీరల మొదలు అన్నింటా అవకతవకలు జరిగాయని తెలిపారు. రికార్డుల నిర్వహణలోనూ లోపాలు గుర్తించామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు విజిలెన్స్ డిఎస్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు.

దిల్లీ తితిదేలో అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణ

దిల్లీ తితిదేలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. మూడు రోజులుగా చేసిన దర్యాప్తులో.. 4 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. స్వామి వారికి అలంకరించే పూల మాలలు, అమ్మవారికి సమర్పించే చీరల మొదలు అన్నింటా అవకతవకలు జరిగాయని తెలిపారు. రికార్డుల నిర్వహణలోనూ లోపాలు గుర్తించామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు విజిలెన్స్ డిఎస్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

సీఎంతో ఇంటెలిజెంట్ సెజ్‌ డెవలప్‌మెంట్ ప్రతినిధుల భేటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.