ETV Bharat / state

వెటర్నరీ వైద్యురాలి ఆత్మహత్య - చిత్తూరులో వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య వార్తలు

కుటంబ కలహాలతో ఓ వెటర్నరీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు దుర్గానగర్​ కాలనీలో జరిగింది.

veterinary doctor sucide in chittoor
veterinary doctor sucide in chittoor
author img

By

Published : Jan 6, 2021, 9:02 AM IST

చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన సుజిత (34), పలమనేరు కొలమాసనపల్లికి చెందిన మహేశ్​కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సుజిత యాదమరి మండలంలోని మాదిరెడ్డిపల్లిలో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేశారు. మహేశ్​ కొలమాసనపల్లిలో పోస్టుమాస్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ దంపతులు.. ఎంజీఆర్ విధిలో నివాసం ఉండేవారు. కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. సుజిత ఒంటరిగానే జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిత్తూరు ఒకటో పట్టణ ఎస్సై మోహన్ కుమార్ తెలిపారు.

చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన సుజిత (34), పలమనేరు కొలమాసనపల్లికి చెందిన మహేశ్​కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సుజిత యాదమరి మండలంలోని మాదిరెడ్డిపల్లిలో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేశారు. మహేశ్​ కొలమాసనపల్లిలో పోస్టుమాస్టర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ దంపతులు.. ఎంజీఆర్ విధిలో నివాసం ఉండేవారు. కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. సుజిత ఒంటరిగానే జీవిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చిత్తూరు ఒకటో పట్టణ ఎస్సై మోహన్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

సీఎం బంధువులు కిడ్నాప్... పోలీసుల అప్రమత్తతతో సుఖాంతం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.