ETV Bharat / state

గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతి

author img

By

Published : Sep 27, 2020, 9:04 PM IST

యర్రావారిపాళ్యం మండలంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు.. ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

unknown person died in yerravaripalem
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

యర్రావారిపాళ్యం మండలం ఓ.ఎస్​. గొల్లపల్లి - శేషాచల అడవుల సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అతని వెంట కత్తులు ఉండటంతో ఎర్రచందనం కూలీగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు భాకరాపేట సీఐ మురళి కృష్ణ తెలిపారు.

యర్రావారిపాళ్యం మండలం ఓ.ఎస్​. గొల్లపల్లి - శేషాచల అడవుల సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

అతని వెంట కత్తులు ఉండటంతో ఎర్రచందనం కూలీగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు భాకరాపేట సీఐ మురళి కృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి:

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.