ETV Bharat / state

శ్రీనివాసమంగాపురం లగేజీ కౌంటర్​ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

author img

By

Published : Oct 24, 2020, 5:02 PM IST

చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం లగేజీ కౌంటర్​ వద్ద ఓ 50 ఏళ్ల ఉన్న వ్యక్తి మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్​ కళాశాలకు తరలించారు.

unknown person died at srinivasapuram luggage counter
శ్రీనివాసమంగాపురం లగేజీ కౌంటర్​ వద్ద 50 ఏళ్ల ఉన్న వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం లగేజీ కౌంటర్​ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు వ్యక్తి మృతదేహం పరిశీలించారు. ఈయనకు సుమారు 50 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం వల్ల మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్​ కళాశాలకు తరలించినట్లు ఎస్సై చిన్నరెడ్డప్ప తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండి :

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం లగేజీ కౌంటర్​ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు వ్యక్తి మృతదేహం పరిశీలించారు. ఈయనకు సుమారు 50 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. ఎటువంటి ఆధారాలు దొరకకపోవడం వల్ల మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్​ కళాశాలకు తరలించినట్లు ఎస్సై చిన్నరెడ్డప్ప తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఇదీ చదవండి :

ఆటో ప్రమాదంలో వ్యక్తి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.