ETV Bharat / state

నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.

నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి   నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
author img

By

Published : Feb 21, 2020, 9:58 AM IST

చిత్తూరు జిల్లా కలికిరి మండలం గడి గ్రామసమీపంలోని ఓ కంకరక్వారీ నీటి గుంతలో గల్లంతైన ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికితీశారు. గ్రామస్థుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యల్లో పాల్గొని.. మృతదేహాలను వెలికితీశారు. మెుదటగా ఆఫ్రిన్ మృతదేహాన్ని బయటకు తీయగా..కొద్ది దూరంలో చస్మా మృతదేహన్ని వెలికితీశారు. బాలికల మృతితో వారి కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

చిత్తూరు జిల్లా కలికిరి మండలం గడి గ్రామసమీపంలోని ఓ కంకరక్వారీ నీటి గుంతలో గల్లంతైన ఇద్దరు బాలికల మృతదేహాలను వెలికితీశారు. గ్రామస్థుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యల్లో పాల్గొని.. మృతదేహాలను వెలికితీశారు. మెుదటగా ఆఫ్రిన్ మృతదేహాన్ని బయటకు తీయగా..కొద్ది దూరంలో చస్మా మృతదేహన్ని వెలికితీశారు. బాలికల మృతితో వారి కుంటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఇదీచదవండి

భర్త హత్యకు ప్రణాళిక.. కోడిపుంజుపై సైనేడ్​ ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.