ETV Bharat / state

తిరుచానూరు అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు - tiruchanuru sri padamavathi temple updates

రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తితిదే తెలిపింది.

tiruchanur
తిరుచానూరు అమ్మవారు
author img

By

Published : May 5, 2021, 3:33 PM IST

Updated : May 5, 2021, 9:13 PM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో... తితిదే మార్పులు చేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ విధిస్తున్న కారణంగా.. దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తితిదే వెల్లడించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నాం 12.45 వరకే దర్శనాలకు అనుమతి ఇస్తామని తితిదే తెలిపింది.

మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 4 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. సాయంత్రం 4 నుంచి 7.15 వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని తితిదే తెలిపింది. శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం సందర్భంగా 4.30 నుంచి రాత్రి 7.15 వరకు విరామం లేకుండా అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తితిదే అధికారులు వివరించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ దర్శన వేళల్లో... తితిదే మార్పులు చేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ విధిస్తున్న కారణంగా.. దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు తితిదే వెల్లడించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నాం 12.45 వరకే దర్శనాలకు అనుమతి ఇస్తామని తితిదే తెలిపింది.

మధ్యాహ్నం 12.45 నుంచి సాయంత్రం 4 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. సాయంత్రం 4 నుంచి 7.15 వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని తితిదే తెలిపింది. శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం సందర్భంగా 4.30 నుంచి రాత్రి 7.15 వరకు విరామం లేకుండా అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తితిదే అధికారులు వివరించారు.

ఇదీ చదవండి:

తిరుమల అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Last Updated : May 5, 2021, 9:13 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.