ETV Bharat / state

గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు కన్నుమూత - తిరుమల గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు మృతి

చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

tirupathi govindaraja swami temple retired priest expired due to ill health
గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు మృతి
author img

By

Published : Jul 20, 2020, 11:45 AM IST

చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి:

పొట్టన పెట్టుకున్న సెల్ఫీ... గంగన్న శిరస్సు జలపాతంలో వ్యక్తి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.