ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

author img

By

Published : Nov 23, 2020, 7:36 PM IST

విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా అంగళ్లలో జరిగింది. మృతుడు బిహార్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

The young man died
విద్యుదాఘాతంతో యువకుడు మృతి

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. బిహార్​కు చెందిన బొడ్డు కుమార్ అనే యువకుడు అంగళ్లులో ఉన్న నర్సరీలో పని చేసేవాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముదివేడు పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. బిహార్​కు చెందిన బొడ్డు కుమార్ అనే యువకుడు అంగళ్లులో ఉన్న నర్సరీలో పని చేసేవాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముదివేడు పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అంగన్​వాడీల్లో ఆర్గానిక్ పౌష్ఠికాహారం..ప్రయోగాత్మకంగా అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.