ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో వైకాపా-తెదేపా కార్యకర్తల ఘర్షణ..కత్తులతో దాడి

author img

By

Published : Jul 7, 2019, 12:53 PM IST

ఎన్నికల అనంతరం రాష్ట్రంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో మహిళా సంఘాల సభ్యుల తొలగింపు విషయంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో వైకాపా-తెదేపా కార్యకర్తల ఘర్షణ..కత్తులతో దాడి

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు తెదేపా, ముగ్గురు వైకాపా కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

మహిళా సంఘాల్లో సభ్యుల తొలగింపు విషయంలో వివాదం ప్రారంభమైంది. ఇరువర్గాల మధ్య రాత్రి నుంచి వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి.

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు తెదేపా, ముగ్గురు వైకాపా కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

మహిళా సంఘాల్లో సభ్యుల తొలగింపు విషయంలో వివాదం ప్రారంభమైంది. ఇరువర్గాల మధ్య రాత్రి నుంచి వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి.

Intro:రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఆరు నెలల వ్యవధిలో మౌలిక వసతులు కల్పిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని నరేంద్రపురం లో గల సాంఘిక సంక్షేమ ఎస్సీ ఇ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు రు సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు పాఠశాలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు


Body:మంత్రి విశ్వరూప్


Conclusion:ఆకస్మిక సందర్శన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.