తెదేాపా మహానాడు తొలిరోజు కార్యక్రమంలో భాగంగా జూమ్ యాప్ ద్వారా ఎమ్మెల్సీ జీ.శ్రీనివాసులు ప్రసంగించారు. తితిదే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమల ప్రసాదాన్ని కళ్యాణ మండపంలో విక్రయించడం అత్యంత బాధాకరమన్నారు. తిరుమలేశునిపై భక్తితో దాతలు అందించే ఆస్తులు నిరర్ధకమని... వాటిని విక్రయించడానికి పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్యని ఆయన వ్యాఖ్యానించారు.
'తిరుమల ప్రసాదం పవిత్రతను దిగజార్చారు' - tdp mlc speech on ttd issue
తిరుమల వెంకన్న భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దిగజార్చేందుకు తితిదే పాలకవర్గం ఒడిగట్టిందని శాసనమండలి సభ్యుడు జి.శ్రీనివాసులు విమర్శించారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ
తెదేాపా మహానాడు తొలిరోజు కార్యక్రమంలో భాగంగా జూమ్ యాప్ ద్వారా ఎమ్మెల్సీ జీ.శ్రీనివాసులు ప్రసంగించారు. తితిదే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమల ప్రసాదాన్ని కళ్యాణ మండపంలో విక్రయించడం అత్యంత బాధాకరమన్నారు. తిరుమలేశునిపై భక్తితో దాతలు అందించే ఆస్తులు నిరర్ధకమని... వాటిని విక్రయించడానికి పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్యని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:అహ్మదాబాద్కు చెందిన ఇంజినీర్ మృతి