ETV Bharat / state

పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ల తిరస్కరణ.. తెదేపా ఆందోళన - రొంపిచెర్లలో తెదేపా నేతలు ఆందోళన

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తాము బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు.

protest
మంత్రి నియోజకవర్గంలో నామినేషన్ల తిరస్కరణ.. తెదేపా నేతల ఆందోళన
author img

By

Published : Feb 9, 2021, 6:03 PM IST

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తాము బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లు అన్యాయంగా తిరస్కరించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల అధికారులు, పోలీసులను నేతలు నిలదీశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్లలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తాము బలపర్చిన అభ్యర్థుల నామినేషన్లు అన్యాయంగా తిరస్కరించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఎన్నికల అధికారులు, పోలీసులను నేతలు నిలదీశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లాలోని పలు పోలింగ్​ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.