ETV Bharat / state

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

author img

By

Published : Apr 28, 2020, 11:22 PM IST

మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Student suicide in repentance in chithoor district
మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

చిత్తూరు జిల్లా కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన రంజిత... వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విజయవాడలో నీట్ కోర్సుకు శిక్షణ తీసుకుంటున్న రంజిత లాక్​డౌన్ కారణంగా ఇటీవల గ్రామానికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలని తల్లి అంజనాదేవి.. విధులు ముగించుకుని ఇంటికి రాగా తన కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.

చిత్తూరు జిల్లా కలకడ ఇందిరమ్మ కాలనీకి చెందిన రంజిత... వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విజయవాడలో నీట్ కోర్సుకు శిక్షణ తీసుకుంటున్న రంజిత లాక్​డౌన్ కారణంగా ఇటీవల గ్రామానికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలని తల్లి అంజనాదేవి.. విధులు ముగించుకుని ఇంటికి రాగా తన కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.

ఇదీచదవండి.

తిరుపతిలో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.