ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - road accident in tirupathi chittoor district

తిరుపతి రూరల్ మండలంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆవ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Sep 14, 2020, 12:52 PM IST

చిత్తూరుజిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం వైపు నడుచుకుని వెళుతున్న ఓవ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా 108లో తిరుపతి తరలిస్తుండగా మృతి చెందాడు. తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరుజిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం వైపు నడుచుకుని వెళుతున్న ఓవ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా 108లో తిరుపతి తరలిస్తుండగా మృతి చెందాడు. తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఇద్దరు ఏపీ ఎంపీలకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.