ETV Bharat / state

వైకుంఠ ఏకాదశి.. తిరుమల శ్రీవారి సర్వదర్శన ఏర్పాట్లు పరిశీలన

author img

By

Published : Dec 19, 2020, 3:18 PM IST

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సర్వదర్శన వివరాలను అధికారులు తెలిపారు. ఈ నెల 24 ఉదయం నుంచి టోకెన్లను ఇవ్వనున్నట్లు వివరించారు. రోజుకు ఎనిమిది వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. జనవరి 3వరకు శ్రీవారి సర్వదర్శనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Srivari Sarvadarshana arrangements
శ్రీవారి సర్వదర్శన ఏర్పాట్లు పరిశీలన

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కేంద్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పరిశీలించారు. ఈ నెల 24 ఉదయం నుంచి టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి 3వరకు శ్రీవారి సర్వదర్శనం కొనసాగుతుందని వివరించారు. కరోనా నిబంధనలను అనుసరించి రోజుకు ఎనిమిది వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ సదుపాయాన్ని కేవలం స్థానికులకు మాత్రమే పరిమితం చేసినట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కేంద్రాలను తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పరిశీలించారు. ఈ నెల 24 ఉదయం నుంచి టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి 3వరకు శ్రీవారి సర్వదర్శనం కొనసాగుతుందని వివరించారు. కరోనా నిబంధనలను అనుసరించి రోజుకు ఎనిమిది వేల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ సదుపాయాన్ని కేవలం స్థానికులకు మాత్రమే పరిమితం చేసినట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సమస్యల పరిష్కారానికి... నడుం కట్టిన గ్రామస్థులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.