ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని పునుగుపిల్లి మృతి

వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పునుగుపిల్లి మృతి చెందింది. తిరుపతి వేంకటేశ్వర స్వామి నిత్యపూజలో ఈ జంతువు నుంచి వచ్చే తైలాన్ని వినియోగిస్తారు.

author img

By

Published : Nov 21, 2020, 5:01 PM IST

Punugupilli died
పునుగుపిల్లి మృతి

తిరుమల కనుమ దారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పునుగుపిల్లి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి నిత్యపూజలో పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని వినియోగిస్తున్నందున భక్తులు ఆ జంతువును పవిత్రంగా చూస్తారు.

ఇదీ చదవండి:

తిరుమల కనుమ దారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పునుగుపిల్లి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి నిత్యపూజలో పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని వినియోగిస్తున్నందున భక్తులు ఆ జంతువును పవిత్రంగా చూస్తారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఎంపీ స్థానాన్ని గెలుస్తాం: పీసీసీ చీఫ్ శైలజానాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.