ETV Bharat / state

ఎస్పీ రమేష్ రెడ్డిని వరించిన ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు

తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డిని ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించినట్లు ఎస్పీ ప్రధాన కార్యాలయ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేస్తూ యువతను చైతన్యం చేసినందుకు ఈ అవార్డు ప్రకటించారు.

author img

By

Published : Oct 30, 2020, 8:43 AM IST

ఎస్పీ రమేష్ రెడ్డిని వరించిన ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు
ఎస్పీ రమేష్ రెడ్డిని వరించిన ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు

తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించినట్లు ఎస్పీ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. కరోనా మహమ్మారి కాలంలో యువతను చైతన్యం చేసేలా విధులు నిర్వహించినందుకు ఈ అవార్డు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

ఎస్పీకి అభినందనలు..

అర్బన్ జిల్లా ఎస్పీకి అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసిన జిల్లా పోలీస్ అధికారులు.. ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు.

తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించినట్లు ఎస్పీ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. కరోనా మహమ్మారి కాలంలో యువతను చైతన్యం చేసేలా విధులు నిర్వహించినందుకు ఈ అవార్డు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

ఎస్పీకి అభినందనలు..

అర్బన్ జిల్లా ఎస్పీకి అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసిన జిల్లా పోలీస్ అధికారులు.. ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి :

సెంటు భూమి పేరుతో 4 వేల కోట్లు దోచుకున్నారు: కాల్వ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.