ETV Bharat / state

తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం.. పోలింగ్​కు అంతరాయం - Conflict between tdp and ysrcp communities news

తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వివాదం కారణంగా కాసేపు పోలింగ్​ నిలిచిపోయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం భీమవరం పోలింగ్​ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

Conflict between tdp and ysrcp communities
తెదేపా, వైకాపా వర్గాల మధ్య వివాదం
author img

By

Published : Apr 17, 2021, 10:25 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం భీమవరం పోలింగ్​ కేంద్రంలో తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటర్లను పోలింగ్​ బూతుల్లోకి అనుమతించకుండా.. అడ్డుకుంటున్నారని వాగ్వాదానికి దిగారు. దీంతో అరగంట వరకు పోలింగ్​ ఆగిపోయింది. పోలీసులు కలుగచేసుకుని.. ఇరువర్గాల వారికి సర్ది చెప్పిన అనంతరం పోలింగ్​ ప్రారంభించారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం భీమవరం పోలింగ్​ కేంద్రంలో తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటర్లను పోలింగ్​ బూతుల్లోకి అనుమతించకుండా.. అడ్డుకుంటున్నారని వాగ్వాదానికి దిగారు. దీంతో అరగంట వరకు పోలింగ్​ ఆగిపోయింది. పోలీసులు కలుగచేసుకుని.. ఇరువర్గాల వారికి సర్ది చెప్పిన అనంతరం పోలింగ్​ ప్రారంభించారు.

ఇదీ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక.. ఓటు వేసిన వైకాపా అభ్యర్థి గురుమూర్తి దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.