ETV Bharat / state

యువకుడు అనుమానాస్పద మృతి

author img

By

Published : Mar 26, 2021, 8:44 PM IST

అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణ కదిరి రోడ్​లో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి
అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్​ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఒకటో పట్టణ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే...అతనిని హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్​ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఒకటో పట్టణ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే...అతనిని హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి

పిల్లల గొంతు కోసి.. తానూ కోసుకున్న తల్లి.. పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.