ETV Bharat / state

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టండి : ఎమ్మెల్యే భూమన - crime news in thirupathi

తిరుపతిలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కోరుతూ... తిరుపతి ఎస్పీకి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే భూమన
ఎమ్మెల్యే భూమన
author img

By

Published : May 27, 2021, 9:27 PM IST

తిరుపతి ఎస్పీని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిశారు. నగరంలో యువకులు మాదకద్రవ్యాలు వాడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

తిరుపతి ఎస్పీని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కలిశారు. నగరంలో యువకులు మాదకద్రవ్యాలు వాడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్‌ బోధనపై దృష్టి పెట్టాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.