సుప్రీం కోర్టు ఉత్తర్వులను తాను ఉల్లంఘిస్తున్నానని ఎస్ఈసీ చెప్పడం.. బ్లాక్ మెయిల్ చేయడమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికలపై జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలతో.. తిరుపతిలో ఆయన సమావేశమయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబుకు ఎస్ఈసీ బంట్రోతులా పనిచేస్తోందని ఆరోపించారు. పంచాయతీలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
జంట హత్యల కేసులో పోలీసుల సమన్వయ లోపం... నిందితుల తరలింపు ఆలస్యం