ETV Bharat / state

'రైతు భరోసా పథకం కింద 45 లక్షల కుటుంబాలకు లబ్ధి'

author img

By

Published : Feb 2, 2020, 8:09 AM IST

ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల కుటుంబాలకు రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు.

పీలేరులో మంత్రి కన్నబాబు పర్యటన
పీలేరులో మంత్రి కన్నబాబు పర్యటన
పీలేరులో మంత్రి కన్నబాబు పర్యటన

సహకార సంఘాల బలోపేతం కోసం నాబార్డుతో కలిసి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు. తిరుపతి మహతి కళావేదికలో నిర్వహించిన తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ శత వసంతాల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతిలో పర్యటించిన ఆయన పీలేరులో వైకాపా నేతలను కలిశారు. రైతు భరోసా కింద 45 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. పీఎం కిసాన్‌లో భాగంగా ఆర్థిక సాయమందని రైతులకు నిధులు జమ చేసినట్లు తెలిపారు.

పీలేరులో మంత్రి కన్నబాబు పర్యటన

సహకార సంఘాల బలోపేతం కోసం నాబార్డుతో కలిసి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు. తిరుపతి మహతి కళావేదికలో నిర్వహించిన తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ శత వసంతాల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తిరుపతిలో పర్యటించిన ఆయన పీలేరులో వైకాపా నేతలను కలిశారు. రైతు భరోసా కింద 45 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. పీఎం కిసాన్‌లో భాగంగా ఆర్థిక సాయమందని రైతులకు నిధులు జమ చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

తిరుపతి అర్బన్ ఎస్పీగా ఆవుల రమేష్ రెడ్డి నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.