ETV Bharat / state

ఆఖరి సమావేశంలో ఆస్తి పన్నుపై చర్చ - చిత్తూరు జిల్లా మదనపల్లె

మదనపల్లి పట్టణ ప్రజలకు ఆస్తిపన్ను భారం తగ్గించడానికి... పాలకపక్షం చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ చివరి సమావేశం... చైర్మన్ కొడవలి శ్రీప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగింది.

మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం
author img

By

Published : Jun 29, 2019, 8:21 PM IST

Updated : Jun 30, 2019, 12:05 AM IST

మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం

చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా చేయాలంటూ పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. వైకాపా ప్రభుత్వం.. గతంలో ఒక్కో లోక్​సభ నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ భవాని ప్రసాద్ గుర్తు చేశారు. ఈ అంశాన్ని మిగిలిన కౌన్సిలర్లు బలపరిచి... ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం ద్వారా తెలియజేయాలని కోరారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ... వారివారి వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాపై చర్చించారు.

మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం

చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా చేయాలంటూ పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. వైకాపా ప్రభుత్వం.. గతంలో ఒక్కో లోక్​సభ నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ భవాని ప్రసాద్ గుర్తు చేశారు. ఈ అంశాన్ని మిగిలిన కౌన్సిలర్లు బలపరిచి... ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం ద్వారా తెలియజేయాలని కోరారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ... వారివారి వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాపై చర్చించారు.

ఇదీ చదవండీ...

గర్భిణీ మృతికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై వేటు

Intro:AP_ONG_51_29_MANDALASAMAVESAM_AV_AP10136

మండలాధ్యక్ష మీకు సెలవు.
మండలాధ్యక్ష,సభ్యులకుఇవేఆఖరిసమావేశములుకావడంతో మండలపరిషత్ అధికారులువారికిసన్మానాలతోవీడ్కోలు పలికారు.
ప్రకాశంజిల్లా దర్శి,తాళ్ళూరుమండలాల సర్వసభ్య ఆఖరి సమావేశలు నిర్వహించారు.తాళ్ళూరు మండల సర్వ సభ్య సమావేశానికి దర్శినియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరయ్యారు.ఎమ్మెల్యేగాగెలుపొందినతరు వాత అధికారకార్యక్రమంలోపాల్గొనుటకువచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు.శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు.తదుపరిమండలాధ్యక్షడ్ని,సభ్యులనుఎమ్మెల్యే సన్మానించారు.ఈసమావేశంలోవేణుగోపాల్ మాట్లాడు తూ గత అయిదు సంవత్సరాలలో మండలాన్ని ఎంతో అభి వృద్ధి చేశారు.రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అభివృద్ధి చేసేందుకు నావంతు సహకారం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అందిస్తానని సభా ముఖంగా తెలియజేసారు.



Body:ప్రకాశంజిల్లా దర్శి.


Conclusion:కొండలరావు దర్శి.9848450509
Last Updated : Jun 30, 2019, 12:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.